అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో కరీంనగర్లో శనివారం నాడు నిర్వహించిన 5వ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో ప్రముఖులయిన సుద్దాల అశోక్తేజ, ప్రొ.ఎస్.నాగేశ్వర్, వనజీవి రామయ్య దంపతులు, సజ్జా కిషోర్బాబు, సదాశివశాస్త్రి తదితరులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డా.తోటకూర ప్రసాద్, రావు కల్వల, ఆకునూరి శారద, వెన్నం మురళీ, డా.వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కారాల ప్రాధాన్యత గురించి AFA వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వివరించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకరరావు, కరీంనగర్ మేయర్ రవీంద్రసింగ్, జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో
