తిరువూరు టికెట్ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.
తిరువూరులో జవహర్కు టికెట్ కేటాయించడంతో నలగట్ల స్వామిదాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.
దీంతో స్వామిదాస్ వర్గీయులు టీడీపీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ పంచాయతీ చంద్రబాబును చేరడంతో ఆయన స్వామిదాస్ను పిలిచి మాట్లాడారు.
తిరువూరులో జవహర్కు సహకరించాలని స్వామిదాస్కు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని స్వామిదాస్కు హామీ ఇచ్చారు.